బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు.

జనం న్యూస్ జులై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలోని రాక్ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర పార్టీ…

రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడి పొందవచ్చు

జనం న్యూస్ నందవరం:-బుధవారం 1-7-2026 ముగతి రైతు సేవ కేంద్రంలోమండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతులు…

మహాదేవపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఎస్ ఐ ఆర్

జనం న్యూస్ జూన్ 30 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా మహాదేవపూర్…

రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

జనం న్యూస్ 2026 జూన్ 30 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) జొన్నలు పండించిన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, రైతులు పండించిన ప్రతి పంటను…

డిగ్రీ విద్యార్థులకు ఏఐ మెంటార్ షిప్

జనం న్యూస్ జూన్ 30 గంభీరావుపేట మండల రిపోర్టర్ ఉన్నత విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల గంభీరావుపేటలో అన్న అక్క…

సిఐటియు నాయకులు ఎమ్మార్వో కు వినతి పత్రం

జనం న్యూస్ జూన్ 30 గంభీరావుపేట మండల రిపోర్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తాసిల్దార్ కు తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్…

పెండింగ్లో ఆరు డీఏలు …!

జనం న్యూస్ జూన్ 30 (రవీంద్ర) వికారాబాద్ బ్యూరో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్‌ బాకీపడ్డ పెండింగ్‌ డీఏల…

జూలై 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

జనం న్యూస్ ప్రతినిధి, 30 జూన్ 2026 తెలంగాణ : రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జూలై నెల కోటా బియ్యాన్ని అందించేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు…

అనంతగిరి మండనికి అభివృద్ధికి మహర్దశ.

జనం న్యూస్, జులై 1, అల్లూరి జిల్లా ప్రతినిధి గోపిరెడ్డి : అనంతగిరి మండలంలో రోడ్ల అభివృద్ధికి మహర్దశ పట్టిందని అనంతగిరి ఎంపీపీ తడబారికీ మితుల హర్షం…

అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్,జూన్ 30మసాయిపేట్, మొహమ్మద్ ముజామిల్ చేగుంట మండలంలోని వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొని ,అమ్మవారిని…