ప్రణవ్ బాబు, నరేందర్ రెడ్డి వార్డుల పర్యటన

జనం న్యూస్, జూన్ 30( జిల్లా ఇంచార్జ్ ), జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 4, 5, 19 వార్డుల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (సర్…

సర్ ప్రక్రియ వేగవంతం చేయాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్ బాబు

జనం న్యూస్ , జూన్ 30 ( జిల్లా ఇంచార్జ్ ) ప్రతి ఓటరికి ఓటు హక్కు కల్పించేలా ఓటరు సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం…

వీణవంక మండల లబ్ధిదారులకు రూ.6.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

జనం న్యూస్ , జూన్ 30(జిల్లా ఇంచార్జ్ ) వీణవంక మండలానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కు దరఖాస్తు చేసుకున్న…

బాధిత కుటుంబాలకు 5చెక్ లు 10 లక్షల రూపాయలు చొప్పున అందజేసిన అల్లూరి జిల్లా, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కొయ్యూరు కేంద్రంగా,

జనం న్యూస్ జులై 1 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) కొయ్యూరు, రాజవొమ్మంగి, వై రామవరం మూడు మండలాల్లో అర్జున్ రెడ్డి, శోభన్ బాబు, దేవీలాల్…

బుధరాళ్ల పంచాయతీ రైతులకు వరి విత్తనాలు పంపిణీ వైసిపి అల్లూరి జిల్లా కార్యదర్శి మాజీ పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ జూలై 1 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బుధరాళ్ల పంచాయితీ రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసిన…

ప్రశాంతంగాముగిసిన,ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కలగళ్ల, జయపురము గ్రామాలలోమొహరం వేడుకలు..

జనం న్యూస్, కూడేరుజూన్30, రిపోర్టర్ ముంగా ప్రదీప్ మండల పరిధిలోనిపలు గ్రామాలలో మొహరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కలగళ్ల, జయపురం గ్రామాలలో పీర్లు జలధికి వెళ్ళాయి.…

ఉచిత కంటి శిబిరంలో 88 మందికి కంటి పరీక్షలు….*

జనం న్యూస్ జూన్ 01 ప్రతినిది ఎండీ జహంగీర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మంగళ వారం నాడు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనం102 గది…

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కుక్కునూరు మండల కమిటీ సమావేశం

జనం న్యూస్/జులై 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కుక్కునూరు మండల కమిటీ సమావేశం కుక్కునూరు మండలం కొత్త నెమలి పేటలో…

ఏజెన్సీ పాఠశాలల తరగతుల కుదింపు,ఎత్తివేతల కుట్రను సాహించాం : ఎ.ఎస్.పి

జనం న్యూస్/జులై 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ మరియు స్టాండర్డైజేషన్ పేరుతో ఆదివాసి సంక్షేమ శాఖ విద్యా సంస్థలపై దారుణమైన దాడికి…

వేలేరుపాడు కెజిబివి పాఠశాల హెడ్ కుక్ విమలకు న్యాయం చేయండి

జనం న్యూస్/జులై 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ ఇటీవల పత్రికలలో వేలేరుపాడు కెజిబివి ఎస్.ఓ అరుణజ్యోతి నిర్లక్ష్యానికి హెడ్ కుక్ కె విమల బలి అనే…