సిపిఎం మద్దతు ప్రజల పోరాటానికి కొత్త శక్తి

జనం న్యూస్ 03 జులై 2026 మొయినాబాద్ ప్రతినిధి హిమాయత్‌నగర్ ప్రజల పోరాటానికి చేవెళ్ల డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి అలీ దేవేందర్, ప్రభుదాస్, మండల నాయకులు…

రైతులకు భూ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ.

జనం న్యూస్, జూలై 03, అల్లూరి జిల్లా ప్రతినిధి (గోపి రెడ్డి): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో అర్హులైన రైతులకు భూ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ…

వేద మంత్రాలతో కాట్రేనికోన గేట్ సెంటర్లో వెంకటేశ్వర ఆలయ పునః ప్రతిష్ట

జనం న్యూస్ జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి*(కాట్రేనికోన) డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర…

ఇందిరమ్మ ఇల్లుమంజూరు కొరకు గుండాల ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇచ్చిన వికలాంగుడు సింగారం. రమేష్

జనం న్యూస్, గుండాల జులై. 3.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన వికలాంగుడు సింగారం.రమేష్ అమ్మనాన్న చిన్నప్పుడే 25 సంవత్సరాల…

చౌదర్పల్లిలో కోళ్ల ఫారాల దుర్వాసన, ఈగల బెడద నుంచి గ్రామాన్ని కాపాడాలి

జనం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : యాచారం, జూలై 2: యాచారం మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కోళ్ల…

యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడిగా కలికోట శంకర్ నియామకం

జనం న్యూస్, జూలై 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. పార్టీ…

జర్నలిస్టులను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్.

జనం న్యూస్ 2026 జులై 3 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ జిల్లా కలెక్టరేట్‌లోని డీపీఆర్వో కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్…

ప్రతి ఓటరు వరుస క్రమంలో ఉండాలి, ప్రతి ఓటు నమోదు కావాలి.

జనం న్యూస్ జూలై 2 కోటబొమ్మాళి మండలం :కోటబొమ్మాళి మేజర్ పంచాయితీ పరిధిలో ప్రతి ఓటరు వరుస క్రమంలో ఉండాలని, ప్రతి ఓటు నమోదు కావాలని స్థానిక…

కొత్తమ్మ తల్లి ఆలయంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం.

జనం న్యూస్ జూలై 2 కోటబొమ్మాళి మండలం : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి గురువారం…