సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి

జనం న్యూస్ , మే 02, మసాయిపేట్, ప్రతినిధి మొహమ్మద్ ముజామిల్ నార్సింగి పోలీస్ స్టేషన్‌ను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఆకస్మికంగా తనిఖీ…

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ మే 2 వికారాబాద్ బ్యూరో, ప్రభుత్వ సంక్షేమ పథకాలూ ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 99 రోజుల…

నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం

జనం న్యూస్ 3 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణంలోని ఇమ్మిడి గార్డెన్స్‌లో శనివారం రోజున ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

గ్రంథాలయ శాఖలోవేసవి విజ్ఞాన శిబిరం

జనం న్యూస్, మే 2 తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం ముక్కామల గ్రంధాలయ శాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభించారు.…

విదేశాల్లో సైతం పేరుగాంచిన తాండూర్ నాపరాతి పరిశ్రమ…!

జనం న్యూస్ మే 2 వికారాబాద్ బ్యూరో భవనాల నిర్మాణంలో ఫ్లోరింగ్‌కు వాడే నాపరాతి పరిశ్రమకు వికారాబాదు జిల్లా తాండూర్ ప్రసిద్ధి చెందినది. ఇక్కడ విస్తరించి ఉన్న నాపరాతి పరిశ్రమలే తాండూర్ నాపరాతి…

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

జనం న్యూస్ మే 2, (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మాన…

మే 20 తారీకు లోపు మత్స్యకారులు ఎన్ ఎఫ్ డి పి నమోదు చేయకపోతే

జనం న్యూస్ మే 3 కొల్లాపూర్, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్యకారులకు తెలియ జేయునది ఏమనగా మే 20 తారీకు లోగా మత్స్య సహకార…

అమరవాది సభ పెత్తనం ఆంధ్రా వారిదే

జనం న్యూస్ మే 2/2026/కల్వకుర్తి :- అమరవాది ప్రమాణ స్వీకార సభ కాస్తా ఆంధ్రా నాయకుల సభగా మిగిలిపోయింది. తెలంగాణ ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు మూకుమ్మడిగా బహిష్కరించడంతో…

సమిష్టిగా పనిచేసి, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జనం న్యూస్ మే 02 కోటబొమ్మాళి మండలం :పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.…

కీసర మండలంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జనము న్యూస్ మే 2:- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నియోజకవర్గంలోని కీసర మండలంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ…